EPAPER

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: అనంతపురం ఐడీబీఐ బ్యాంకుల చోరి కేసు పోలీసులు చేధించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చోరి కేసును 12 గంటల్లోనే చేధించామని తెలిపారు.


దోపిడి కి పాల్పడిన సీఎంఎస్ ఏజెంట్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసామని ఎస్పీ తెలిపారు. నిందితులు వద్ద నుంచి రూ.46 లక్షలు, 2 బైక్ లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

రూ. 46 లక్షలు చోరికి గురయ్యాయని ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.


Tags

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×