EPAPER

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?
Andhra news updates

Chittoor latest news(Andhra news updates) :

రెండు రోజులుగా కనపడని ఓ యువకుడు చెరువులో పడి శవమైతేలాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కలకలం రేపింది. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన గోపి (17) ఓ హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు.


రెండు రోజుల క్రితం గోపి అదృశ్యమైయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత కడపనతం చెరువులో గోపి శవమైతేలాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడ చేరుకున్నారు. గోపి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి మతిస్థిమితం సరిగా లేదని అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Tags

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×