EPAPER

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..

Nalgonda : ఘోర ప్రమాదం.. ఒకరు సజీవదహనం..
Nalgonda Latest news

Nalgonda Latest news(Today news in telangana) :

నార్కట్ పల్లి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. నల్గొండ జిల్లాలో మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ధకు రాగానే షార్ట్ సర్కూట్ వల్ల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కేకలు వేయగా.. ప్రయాణికులు పరుగులు తీశారు.


స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×