EPAPER

KA Paul | సీఈఓ వికాస్ రాజ్ అమ్ముడుపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్ మంతనాలు : కె ఏ పాల్

KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎనిక్నల కమిషనర్ వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు వికాస్ రాజ్‌పై కంప్లైంట్ చేశామన్నారు.

KA Paul | సీఈఓ వికాస్ రాజ్ అమ్ముడుపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్ మంతనాలు : కె ఏ పాల్

KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎనిక్నల కమిషనర్ వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు వికాస్ రాజ్‌పై కంప్లైంట్ చేశామన్నారు.


ఎన్నికల ముగిసిన తరువాత కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పాల్ మండిపడ్డారు. వికాస్ రాజ్‌ను కేసీఆర్ డబ్బుతో కొనేశారా..? అన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు ఎందుకు ఎన్నికల అధికారులు సీజ్ చేయలేదన్నారు. తాను చెప్పినందుకే హైదరాబాద్ ప్రజలు.. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారన్నారు. ఓటమి భయంతో కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రలోభ పెట్టి కొనేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ 58-63 సీట్లు వస్తాయని కేఏపాల్ జోస్యం చెప్పారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×