EPAPER

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు
Satyam Scam case update

Satyam Scam case update(Telugu breaking news today):

సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన మొత్తాన్ని సత్యం రామలింగరాజుతో పాటు మరో నలుగురు నుంచి వసూలు చేయడానికి నిర్ణయించింది. ఈ నలుగురు 624 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని.. ఈ మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించాలని సెబీ 96 పేజీల ఉత్తర్వలు జారీ చేసింది. సత్యం రామలింగరాజుతోపాటు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన SRSR హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో బాధ్యత ఉందని సెబీ స్పష్టం చేసింది.


సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్టు రామలింగరాజు అంగీకరించారు. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో ఈ తప్పుడు లెక్కలతో ఈ ఐదుగురు భారీగా లాభపడినట్లు సెబీ తేల్చింది. కాబట్టి 624 కోట్ల రూపాయల అసలుతో పాటు.. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.


Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×