EPAPER

Jangaon : జనగామ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం..  చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం, 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం వెళ్లింది. ఆ తండాలోని కొందరు చిన్నారులు సరదాగా ఆ ప్రచారం రథంపైకి ఎక్కారు. పిల్లలను గమనించకుండా ప్రచార రథాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతో… 9 ఏళ్ల అంజలి నాయక్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.



చిన్నారిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఇది మంత్రి చేసిన హత్యే అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Tags

Related News

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Bride on Sale Elopes: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Passengers Beat Railway Employee To Death: రైల్వే ఉద్యోగిని చితకబాది హత్య చేసిన ప్రయాణికులు.. ఏం చేశాడంటే?..

Gujarath insident: గణేశుని నిమజ్జనంలో అపశృతి.. నదిలో మునిగి 8 మంది మృతి

Big Stories

×