EPAPER
Kirrak Couples Episode 1

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..
Prakash Raj Latest news

Prakash Raj Latest news(Current news from India):

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు ఈడీ షాక్ తగిలింది. ఓ నగల షాపునకు సంబంధించి రూ.100 కోట్లు పోంజి స్కీమ్‌ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.


తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యుయెలర్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌ ప్రచారకర్తగా పనిచేశారు. ఆ సంస్థ పొంజి స్కీమ్‌ ద్వారా అధిక లాభాల ఆశ చూపిందని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి.


Related News

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Fire Cracker Factory Explosion: తమిళనాడు.. టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Kerala landslide: కేరళ వరదల్లో లారీ డ్రైవర్ గల్లంతు.. 71 రోజుల తరువాత మృతదేహం ఎలా గుర్తుపట్టారంటే?..

Bengaluru Mahalakshmi Murder: నిందితుడే బాధితుడా?.. బెంగుళూరు మర్డర్ నిందితుడి డైరీలో షాకింగ్ విషయాలు..

Saif Ali Khan: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×