EPAPER

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూగ బధిర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న చందు అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. చందుపై కెమికల్‌ ఆయిల్‌ పోసి నిప్పు అంటించారు. ప్రస్తుతం చందు పరిస్థితి విషమంగా ఉండడంతో, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందు శరీరం 70శాతం కాలిపోయింది. నిందితులను కాపాడేందుకు హాస్టల్‌ వార్డెన్‌ సిబ్బంది ప్రయత్నిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్‌లో సీసీ ఫుటేజ్‌ పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

Big Stories

×