EPAPER

BJP Election Campaign : విజయశాంతిని విస్మరించిన బీజేపీ.. చర్చల తర్వాత మారిన నిర్ణయం..

BJP Election Campaign : విజయశాంతిని విస్మరించిన బీజేపీ.. చర్చల తర్వాత మారిన నిర్ణయం..
Vijayashanti in Election Campaign

Vijayashanti in Election Campaign(Telangana BJP news):

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ ప్రచారం కోసం స్టార్‌ క్యాంపెయిన్ల జాబితాను విడుదల చేసింది. అయితే.. ఆ లిస్టులో పార్టీ మహిళా నాయకురాలు విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌లను పక్కన పెట్టి అవమానించింది. ఆ తర్వాత విజయశాంతిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారన్న విమర్శలతో.. రాములమ్మ పార్టీ వీడుతారేమో అన్న కారణంతో మళ్లీ మార్పులు చేస్తూ మరో జాబితా విడుదల చేసింది. విజయశాంతి, రఘునందన్‌రావుల పేర్లను కూడా చేర్చి మొత్తం 42 మంది ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది.


ఎన్నికల వేళ విజయశాంతిని విస్మరించడం పొలిటికల్‌గా చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని.. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. కొంతకాలంగా ఆమె మౌనంగా ఉండటంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం ఖాయమనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మని స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో పక్కకు పెట్టి.. చర్చల అనంతరం మళ్లీ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.


Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×