EPAPER

Gujarath Morbi Bridge : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..

Gujarath Morbi Bridge : మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..

Gujarath Morbi Bridge : వంతెన కూలిన ఘటనను గుజరాత్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘ్వీ తెలిపారు. దీంతోపాటు ఐదుగురు సభ్యుల కమిటీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తుందన్నారు.


మోర్బీ నగరంలోని వేలాడే వంతెనకు 7 నెలలపాటు మరమ్మతుల నిర్వహించి.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక ఆదివారం సాయంత్రం వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×