EPAPER

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..
AP school news today

AP school news today(Breaking news in Andhra Pradesh):

రాష్ట్రప్రభుత్వం ఖతర్నాక్ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. స్టూడెంట్స్ స్కూల్‌కు సెల్‌ఫోన్స్ తీసుకురావడంపై కంప్లీట్‌గా బ్యాన్ వేశారు.


టీచర్లు మాత్రం పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవచ్చు కానీ.. క్లాస్‌రూమ్స్‌కు మాత్రం తీసుకుపోవద్దు. టీచర్లు తమ ఫోన్స్‌ను హెడ్‌మాస్టర్ దగ్గర ఉంచాలి. రూల్స్ బ్రేక్ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. టీచింగ్‌కు ఆటంకం రాకుండా చూసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే స్కూల్స్‌లో సెల్‌ఫోన్స్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.


Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×