EPAPER

Kishan Reddy on KCR: రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..

Kishan Reddy on KCR:  రుణమాఫీ పేరుతో మోసం.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్..
Kishan reddy khammam meeting speech

Kishan reddy khammam meeting speech(BJP news in telangana) :

తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అందుకే రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించదని తెలిపారు.


రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచనకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లన్నర రుణమాఫీ చేయలేదని తెలిపారు. కానీ ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటన చేసి మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వడ్డీల పేరుతో బ్యాంకుల రైతుల నడ్డి విరిచాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. రైతులకు మేలు చేస్తున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని కానీ రైతులు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.


Related News

Muscle Atrophy : నలభై ఏళ్లుగా మంచానికే పరిమితం.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటున్న బాధితుడు

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Big Stories

×