EPAPER

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?

YSRCP: దుట్టాతో బాలశౌరి రాయబారం.. యార్లగడ్డతో దూరం జరిగేనా?
dutta yarlagadda

YSRCP: వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. హనుమాన్ జంక్షన్ లోని దుట్టా నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.


మొన్నటి వరకు యార్లగడ్డకు సపోర్ట్‌గా ఉన్నారు దుట్టా రామచంద్రరావు. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ చేరిక విషయంలో యార్లగడ్డకు దుట్టా మద్దతు ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో యార్లగడ్డకు మద్దతుగా నిలుస్తారని కూడా అంటున్నారు.

యార్లగడ్డతో మాట్లాడమంటూ.. ఎంపీ బాలశౌరిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.


Related News

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

×