EPAPER

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?
Visakhapatnam News


Visakhapatnam News(Latest Telugu News in AP) : లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. అప్పు చెల్లించకపోతే ఫోటోలు మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతామని బెదిరించడంతో.. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా కంచరపాలెం కప్పరాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఓ ప్రయివేట్‌ సంస్థలో పనిచేస్తున్న హేమంత్.. అవసరాల నిమిత్తం గతంలో లోన్‌యాప్ ద్వారా అమౌంట్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సక్రమంగా చెల్లించలేకపోవడంతో.. లోన్‌యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో బిర్లాకూడలి ఏరియాలో ఉరివేసుకొని ఆత్మహత్య హేమంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.


కుమారుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యలు.. కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×