EPAPER
Kirrak Couples Episode 1

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..


Viral News : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో దారుణం జరిగింది. పెంపుడు కుక్కల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. పెద్ద ఇష్యూగా మారింది. చివరికి కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇండోర్ లో ఉంటున్న రాజ్ పాల్ రజావత్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు పక్కింటి వారికి తమ పెంపుడు కుక్కల విషయంలో శుక్రవారం రాత్రి వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ పాల్.. తన గన్ తో విచక్షణా రహితంగా కాల్పుడు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాజ్ పాల్ ను అదుపులోకి తీసుకొని తన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.


Related News

Hyderabad Real Boom: రివర్ వ్యూ.. లేక్ వ్యూ.. తేడా వస్తే ‘రోడ్ వ్యూ’.. ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×