EPAPER
Kirrak Couples Episode 1

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..

Eluru News : బాలింత కడుపులో కత్తెర.. డాక్టర్ల నిర్వాకం..
Eluru News


Eluru News : ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు డాక్టర్లు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది మహిళ. ఆమెకు సిజేరియన్‌ చేసి, బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో కత్తెర మర్చిపోయారు.


డిశ్చార్జ్ తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలింత.. కొంతకాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఆసుపత్రికి వెళితే.. వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం బయటపడింది.

ఈ ఘటన బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎక్స్‌రేను ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Related News

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

Big Stories

×