EPAPER
Kirrak Couples Episode 1

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..
Bank Account


Bank Account : గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35వేల కోట్లు వివిధ బ్యాంకులు కస్టమర్ల నుంచి కొల్లగొట్టాయి. మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనాల్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, SMS సేవలపై ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా ప్రకటించారు.

HDFC, ICICI, IDBI వంటి ప్రైవేట్‌ బ్యాంకులతో పాటూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మొత్తాన్ని ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం 35వేల కోట్ల రూపాయల్లో.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఏకంగా 21వేల 44కోట్ల రూపాయలను వసూలు చేశాయి. అదనపు ఏటీఎం లావాదేవీల ఛార్జీల పేరిట 8వేల 289కోట్లు, SMS సేవల కోసం 6వేల 254 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.


Related News

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Big Stories

×