EPAPER
Kirrak Couples Episode 1

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?

Tirumala latest news today in telugu(AP updates) :టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం అందించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం కానుకగా ఇచ్చారు. ఆదివారం శ్రీవారిని సుధా నారాయణమూర్తి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.


ఆలయ ఈఓ ధర్మారెడ్డికి సుధా నారాయణమూర్తి దంపతులు బంగారు శంఖం అందించారు. ఈ శంఖాన్ని రెండు కేజీల బంగారంతో తయారు చేయించారు. శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా భారీ బంగారం కానుక స్వామివారికి సమర్పించి సుధానారాయణమూర్తి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు.


Related News

Ys Sharmila: మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్

Political Heat: కూటమికి తలనొప్పిగా మారిన ఆ జిల్లా.. తన్నుకుంటున్న తమ్ముళ్ళు.. సైనికులు ?

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

Payyavula Keshav: మీరు చేసిన పాపాలు చాలు.. మళ్లీ మీ పూజలెందుకు?.. వైసీపీపై పయ్యావుల సీరియస్

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

Big Stories

×