EPAPER

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..

Nandyala : కిటికీపై ఇరుక్కుపోయిన దొంగ.. 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్..
Nandyala


Nandyal news telugu(AP updates) : చోరీకి వెళ్లిన ఓ దొంగ తప్పించుకునే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నంద్యాలలోని సాయిబాలాజీ హాస్పిటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పాణ్యంలోని చెంచుకాలనీకి చెందిన అంజి.. సాయిబాలాజీ హాస్పిటల్ లో చోరికి ప్లాన్ చేశాడు.

అనుకున్నట్టే తెల్లవారుజామున చోరీ చేసేందుకు ఆసుపత్రి పైకి ఎక్కాడు. ఆసుపత్రిపైనే ఉన్న తన ఇంట్లో నుంచి డాక్టర్ బయటికి రావడంతో.. దొంగ భయపడిపోయాడు. తప్పించుకునే క్రమంలో 5వ ఫ్లోర్ కిటికీ పైకప్పుపై దాక్కున్నాడు.


కిటికీ పైనే ఇరుక్కుపోయాడు ఆ దొంగ. పైకి ఎక్కేందుకు వీలుకాక.. కిందకు దిగేందుకు ఆధారం లేకపోవడంతో.. ప్రాణభయంతో అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన డాక్టర్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నిమాపక బృందం సాయంతో 6 గంటలు శ్రమించి దొంగను రక్షించి అదుపులోకి తీసుకున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×