EPAPER

Mancherial Incident : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..

Mancherial Incident  : నచ్చిన కూర వండలేదని.. భార్య దారుణ హత్య..
Mancherial Incident


Mancherial Incident(TS news updates) : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఓ భర్త.. తన భార్యను హత్య చేశాడు. నచ్చిన కూర వండలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపాడు.

కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం.. తాగుడుకు బానిసై భార్య శంకరమ్మతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి తనకు నచ్చిన కూర వండలేదంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న శంకరమ్మను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×