EPAPER
Kirrak Couples Episode 1

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..

Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. ముగ్గురి అరెస్ట్..
odisha-train-accident

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది.


సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరున్ కుమార్ మొహన్తా, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూ కుమార్ అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్స్ 304, 201 కింద కేసు నమోదు చేశారు.

గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. కుట్ర వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చారు.


Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×