EPAPER

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!

Firing Again in Manipur : మణిపూర్‌లో మళ్లీ ఫైరింగ్.. హైవేలపై నిరసనకారులు వెనక్కి!
Firing Again in Manipur


Firing Again in Manipur : మణిపూర్‌లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తుండగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బిష్ణుపూర్‌ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి గ్రామానికి కాపలాగా ఉన్న విలేజ్‌ వాలంటీర్లపై ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు జాతీయ రహదారులను నిర్బంధించి ఆందోళనలను కొనసాగిస్తున్న కుకీ వర్గీయులు వెనక్కి తగ్గారు. హైవేలపై తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేషనల్ హైవే 2, నేషనల్ హైవే 37పై యథావిధిగా రాకపోకలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుకీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి కుకీలు ఈ రెండు హైవేలను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×