EPAPER

Railway Minister : ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ : రావ్ సాహెబ్ దన్వే

Railway Minister : ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ : రావ్ సాహెబ్ దన్వే

Railway Minister : రైల్వే సహాయమంత్రి రావ్‌సాహెబ్ దన్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయన్నారు. కేవలం ప్రజల సౌకర్యార్ధం కోసం మాత్రమే రైల్వే ప్యాసింజర్ ట్రైన్లు నడుపుతున్నట్లు చెప్పారు. ప్యాసంజర్ రైల్‌లో పెట్టిన ప్రతీ రూపాయిపై రూ.55 పైసలు అధికంగా ఇండియన్ రైల్వేలపై భారం పడుతుందన్నారు.


ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల వచ్చిన నష్టాలను గూడ్స్ ట్రైన్స్‌తో భర్తీ చేస్తున్నామన్నారు. బీహార్లోని ఛాప్రా నుంచి మహారాష్ట్ర జల్నా వరకు వీక్లీ స్పెషల్ ట్రైన్‌ను స్టార్ట్ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ ట్రైన్స్ వల్ల నష్టాలు వచ్చినా.. కేవలం ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ ప్యాసింజర్ ట్రైన్స్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తాజాగా జల్నా, ఛాప్రా మధ్య ప్రారంభించిన వీక్లీ ట్రైన్ మరాఠా ప్రజల చిరకాల కోరిక అని అన్నారు రైల్వే సహాయమంత్రి రావ్‌సాహెబ్ దన్వే.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×