Andhra Pradesh : ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మొత్తం 3,432 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గత అభ్యర్ధులు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను http://hc.ap.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తులు 29-10-2022 నుంచి ప్రారంభవుతుంది. దరఖాస్తు చేసుకొనే చివరి తేది 29-11-2022. 11 నవంబర్ రాత్రి 11.59 నిమిశాల వరకు మాత్రమే మీకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.400. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్ధులకు రూ.800ల ఫీజుగా నిర్ణయించారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉండనుంది. అయితే పరీక్ష తేదీలను దరఖాస్తులు స్వీకరించిన తరువాత ప్రకటిస్తారు.
పోస్టుల సంఖ్య : 3,432
దరఖాస్తు ప్రారంభం : 29-10-2022
దరఖాస్తు చివరి తేది : 29-11-2022
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ను http://hc.ap.nic.in విజిట్ చేయండి