EPAPER

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..
pm modi openings

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా.. రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులను ఆరంభించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మోదీ. అలాగే ఐదు జాతీయ రహదారులనూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సికింద్రాబాద్ మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జోన్‌లో 13 MMTS సర్వీసులనూ ప్రారంభించారు ప్రధాని మోదీ.


Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×