EPAPER
Kirrak Couples Episode 1

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మినిమం 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సిందే. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే.. విమానంలో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ 8 గంటల్లోనే తిరుపతి చేరుకునేలా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు.


ఏప్రిల్ 9 నుంచి ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం మినహా ప్రతిరోజూ సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రయాణానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుంది. ఇక తాజాగా ఈ ట్రైన్ టైమింగ్స్‌‌ను అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.


తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×