పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?
తెలుగు యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఐఆర్సీటీసీ ప్యాకేజీ
8 రాత్రులు, 9 రోజుల పాటు సాగనున్న యాత్ర
మార్చి 18న ప్రారంభమై.. 26న ముగింపు
పూరీ, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ల మీదుగా కొనసాగనున్న యాత్ర
స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.15,000, థర్డ్ ఏసీ రూ.24,085, సెకండ్ ఏసీ రూ.31,500