Kcr Wife Shobha: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ శోభకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ కూడా శోభతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దే ఉన్నారు.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana