EPAPER
Kirrak Couples Episode 1

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..

Alert: వర్క్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల కొన్నిముఖ్యమైన పనులను చాలా మంది మర్చిపోతుంటారు. కొన్నిసార్లు వాయిదా వేస్తుంటారు. మరికొందరు ఇంకా సమయం ఉంది కదా అని లైట్ తీసుకుంటారు. తీరా గడువు ముగిశాక అయ్యో అప్పుడే చేసి ఉండాల్సిందని అనుకుంటారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మరి మీరు చేశారా?.. చేయకపోతే వెంటనే చేసేయండి..


పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. అయితే మార్చి 31తో దీనికి తుది గడువు ముగిసిపోనుంది. ఎవరైతే పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదో వారు రూ.1000 చెల్లించి ఈలోగా చేసుకోవచ్చు. లేదంటే గడువు ముగిసిన తర్వాత వాళ్ల పాన్ కార్డ్ పనిచేయదు.

2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్నుఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంది. ఇలా చేస్తేనే పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.


రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.

Tags

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×