EPAPER

Chiranjeevi: అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ..

Chiranjeevi: అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ..

Chiranjeevi: కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. నటుడు నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. ఆయనకు శాలువాకప్పి సన్మానించారు. వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.


అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ అయిన సందర్భంలో దిగిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాకూర్‌ను కలవడం సంతోషంగా ఉందని.. సినీ ఇండస్ట్రీ గురించి నాగార్జునతో కలిసి చర్చించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.


Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×