WPL: క్రికెట్ చరిత్రలోనే కొత్త అధ్యాయణానికి శ్రీకారం చుట్టింది.. భారత క్రికెట్ నియంత్రణ మండలి. మొట్టమొదటిసారి మహిళల ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలో ఇవాళ మధ్యాహ్నం ఉమెన్ క్రికెటర్ల వేలం జరిగింది. మల్లిక సాగర్ నేతృత్వంలో ఈ వేలం జరిగింది.
ఈ వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందనా భారీ ధరకు అమ్ముడుపోయింది. రూ. 3.4 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. అలాగే హర్మన్ ప్రతీ కౌర్ను రూ. 1.8 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది.
స్మృతి మందనా రూ.3.4 కోట్లు- బెంగళూరు
హర్మన్ ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లు -ముంబై
ఆసీస్ ప్లేయర్ గార్డ్నర్ రూ.3.20 కోట్లు-గుజరాత్
ఎల్లీస్ పెరీ రూ.1.7 కోట్లు -బెంగళూరు
సోఫియా డివైన్ రూ.50 లక్షలు-బెంగళూరు
సోఫీ ఎక్లెస్టన్ రూ. 1.8 కోట్లు-యూపీ
దీప్తి శర్మ రూ.2.60 కోట్లు-యూపీ
రేణుక సింగ్ రూ.1.50 కోట్లు-బెంగళూరు
నాట్ సీవర్ రూ.3.20 కోట్లు-ముంబై
తహ్లియా మెక్గ్రాత్ రూ.1.40 కోట్లు-యూపీ
సోఫియా డంక్లీ రూ.60 లక్షలు-యూపీ
జెమియా రోడ్రిగ్స్ రూ.2.20 కోట్లు-ఢిల్లీ
బెత్ మూనీ రూ.2 కోట్లు-గుజరాత్
షబ్నిమ్ ఇస్మాయిల్ రూ.1 కోటి-యూపీ
అమేలియా రూ.1కోటి-ముంబై
అన్నాబెల్ సదర్లాండ్ను రూ.70 లక్షలు-యూపీ
హర్లీన్ డియోల్ రూ.40 లక్షలు-గుజరాత్
పూజా వస్త్రాకర్ రూ.1.90 కోట్లు-ముంబై
విండీస్ ఆల్రౌండర్ డాటిన్ రూ.60 లక్షలు-గుజరాత్
యాస్తికా భాటియా రూ.1.50 కోట్లు- ముంబై
రిచా ఘోష్ రూ.1.90 కోట్లు-బెంగళూరు
అలిస్సా హీల్ రూ.70 లక్షలు-యూపీ
అంజలి శర్వణి రూ.55 లక్షలు-యూపీ
రాజేశ్వరి గైక్వాడ్ రూ.40 లక్షలు-యూపీ
రాధాయాదవ్ రూ.40 లక్షలు-ఢిల్లీ
శిఖా పాండే రూ.60 లక్షలు-ఢిల్లీ
స్నేహ్ రాణా రూ.75 లక్షలు-గుజరాత్
మరిజానే రూ. 1.50 లక్షలు-ఢిల్లీ
ప్రశవి చోప్రా రూ.10 లక్షలు-యూపీ