EPAPER
Kirrak Couples Episode 1

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ వ్యవహారం సంచలనంగా మారింది. హిండెన్‌బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. పార్లమెంట్‌ను కూడా అదానీ గ్రూప్ వ్యవహారం కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.


తన ట్విట్టర్ ఖాతాలో ‘‘ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఉండాలని భావిస్తోంది. ఆ ఆశయాలను ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా.. అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నా జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులు, కరువుకాటకాలను చూశాను. వాటిని చూసిన అనుభవంతో చెప్తున్నా…. ఎప్పుడూ భారత్‌కు సవాల్ విసరకండి’’ అంటా రాసుకొచ్చారు. పరోక్షంగా అదానీ గ్రూప్‌నకు మద్ధతు ఇచ్చారు.


Related News

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Big Stories

×