EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యం: వైసీపీ నేత సెల్ఫీ వీడియో

Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అటు వైసీపీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈక్రమంలో టీడీపీకి మద్ధతుగా ఓ వైసీపీ నేత రిలీజ్ చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి విమానంలో హైదరాబాద్‌కు వెళ్తూ పక్కసీట్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ‘‘చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రజలందరూ రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారు. నేను వైసీపీ నేతను అయినప్పటికీ.. అమరావతిని రాజధానిని చేయడం చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో సేవ చేశారు.. ఆయనలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.


Related News

SIT Inquiry on Tirumala laddu: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

YS Jagan: బెడిసికొట్టిన జగన్ ప్లాన్.. అడ్డంగా దొరికాడు?

Posani: డర్టీ పాలిటిక్స్.. రంగంలోకి పోసాని, వైసీపీకి ఇక వాళ్లే దిక్కా?

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Big Stories

×