EPAPER

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో మృతుల సంఖ్య 100కి చేరుకుంది. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్న ఉగ్రవాది మొహ్మద్ జిల్లాకు చెందిన మొహ్మద్ అయాజ్‌(37)గా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద అతడి తలభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని అతడు మసీదులోకి ఎలా చేరుకున్నాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయాజ్ ప్రభుత్వ వాహనంలోనే మసీదుకు చేరుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి 10 నుంచి 12 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు.


Tags

Related News

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

Israel India Iran: ‘దాడి చేయవద్దని ఇండియా ద్వారా ఇరాన్‌కు ముందే హెచ్చరించాం’.. ఇజ్రాయెల్ అంబాసిడర్

×