EPAPER
Kirrak Couples Episode 1

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: దేశరాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసిలతో పాటు పలువురు హాజరయ్యారు. ముందుగా ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు.


ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాజ్‌పథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు, పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది.


Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×