EPAPER

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మదుపర్లు ఎక్కువగా షేర్ల అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టంతో 18,107.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.33 వద్ద ఉంది.


రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, మారుతి, హెచ్‌సీఎల్‌టెక్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×