EPAPER

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..

Munugode : మునుగోడు.. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్..

Munugode : ఓపైపు మునుగోడు బైఎలక్షన్స్.. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర. ఈ రెండూ ఒకేసారి సమన్వయం చేసి గెలుపును మరింత సునాయాసం చేసుకొనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికలు జరుగనున్నాయి. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 23 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణలో కొనసాగనుంది. అయితే రాహుల్ జోడో యాత్రను మునుగోడు నుంచే మొదలుపెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెళ్లడించాయి.


ఇప్పటికే రాహుల్‌ గాంధీకి జోడోయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో రాహుల్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యువత, పిల్లలు, మహిళలు రాహుల్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడుతున్నారు. జోడో యాత్ర రాహుల్ పొలిటికల్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. మునుగోడు కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడ్డానికి మరింత దోహదం చేస్తున్నట్లు పలువురు అభిప్రయాపడుతున్నారు.


Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×