EPAPER

Bandi Sanjay : ముఖ్యమంత్రిని గ్రామ ఇంచార్జ్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత బీజేపీది..

Bandi Sanjay : ముఖ్యమంత్రిని గ్రామ ఇంచార్జ్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత బీజేపీది..

Bandi Sanjay : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు. బీజేపీ పార్టీ మాత్రమే అసలైన ఉద్యమకారులకు వేదికగా ఉందన్నారు.


బూరనర్సయ్య లాంటి ఉద్యమకారులు టీఆర్ఎస్, కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారే పరిస్థితి తెచ్చిన ఘనత బీజేపీ పార్టీదన్నారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న కే
సీఆర్ మాటతప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన నిదులను కూడా ఇవ్వడం లేదన్నారు బండి సంజయ్. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్‌లో చేరారన్నారు.


Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×