EPAPER

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..

Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాలపైనే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ జరుగుతోంది. నవంబర్ 3న అందేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, ఉద్ధవ్ థాక్రే వర్గం నువ్వా నేనా అనే తరహాలో ఈ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతున్నాయి. శివసేన ప్రభుత్వంపై ఏక్‌నాధ్ శిండే వర్గం తిరగబడిన తరువాత జరుగుతన్న మొదటి ఉప్ప ఎన్నిక ఇదే. దీంతో ఫలితం ఎలా రాబోతోందన్నదానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.


శివసేన 55 ఎమ్మెల్యేల నుంచి 40 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకొని ఏక్‌నాథ్ శిండే తిరగబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగనున్న ఉపఎన్నికలు బీజేపీ ఏక్‌నాథ్ శిండే వర్గానికి, ఉద్ధవ్ థాక్రే వర్గానికి పెద్ద చాలెంజ్‌గా ముందుంది. ఈస్ట్ అందేరీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, ఏక్‌నాధ్‌శిండే తరపున ముర్జి పటేల్ నిలుచున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీ, లెఫ్ట్ కలిసి తరపున రుతుజ లట్కే పోటీ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×