EPAPER

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్‌ పర్యటించారు. తాగునీరు కలుషితమై డయేరియా తలెత్తిందన్నారు. ఫలితంగా 10 మంది మృతి చెందారని, గత ప్రభుత్వ తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయన్నారు.


నివేదిక వచ్చాక న్యాయం చేస్తాం…

ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపిస్తామని అన్నారు. నివేదిక వచ్చాక మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు.


గత ఐదేళ్లు పట్టించుకోలేదు…

దాదాపుగా రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని గత వైసీపీ పాలనపై పవన్ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Related News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Borugadda: పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ!

AP Speaker Ayyanna Patrudu: నమస్కారం పెట్టాల్సిందే..

Sharmila on YS Jagan: మోడీ వారసుడిగా జగన్.. అవి ఎప్పుడో మర్చిపోయాడు.. వైయస్ షర్మిళ

Super Six in AP: సూపర్ సిక్స్ ఆలస్యం అందుకేనా.. నాలుగు నెలలవుతున్నా ఏదీ ముందడుగు?

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Diarrhea In Gurla: పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

Big Stories

×