EPAPER

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Tragedy in Krishna District two students died: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గన్నవరం మండలంలోని బాదలవారిగూడెంలో ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. అనంతరం సెల్పీ తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో కాలు జారి కిందపడ్డారు.


చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి ప్రవాహానికి ఈదలేక కొట్టుకుపోయారు. అయితే ఐదుగురు విద్యార్థులు బయటపడగా.. ఇద్దరు విద్యార్థులు మునిగిపోాయరు. వెంటనే స్థానికులు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో దుర్గారావు, వెంకటేష్ లు ప్రాాణాలు విడిచినట్లు గుర్తించారు. వీరంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా తెలిసింది.

Also Read: తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?


వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు? త్వరలోనే కీలక ప్రకటన!

JC Diwakar Reddy Biopic : తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?

EX MINISTER RK ROJA : ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో, ఆడపిల్లల పరిస్థితి దారుణం, ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

AP CM Chandrababu : ఏపీలో పొలిటికల్ హీట్… ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

IAS PRASHANTHI : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Big Stories

×