EPAPER

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత్ క్రికెట్ టీం.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్తుందా..?

India Team : భారత క్రికెట్ టీం త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉండవచ్చు.. లేకపోవచ్చని కూడా చెప్పింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఆస్ట్రీలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక టీమ్‌లు ఇప్పటికే పాకిస్థాన్‌లో పర్యటనను పూర్తి చేసాయి.


భారత్ క్రికెట్ టీం పాకిస్థాన్‌లో చివరిసారిగా 2008లో పర్యటించింది. అప్పుడు కూడా ఆసియాకప్‌లోనే పోటీపడింది. పాకిస్థాన్ పర్యటనకు భారత్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బీసీసీఐకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.


Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×