హైదరాబాద్, స్వేచ్ఛ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు విజయలక్ష్మి. అలయ్ బలయ్ కార్యక్రమానికి తాను హాజరవుతానని వారితో సీఎం చెప్పినట్లు సమాచారం.
Also Read: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!