EPAPER

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

MRPS leader Manda Krishna Madiga Statements cm revanth: సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్భంధాలతో నడుస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదిగలను నమ్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు విడుదల చేసినా.. ఇక్కడ నమ్మే పరిస్థితి లేదన్నారు.


ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయకుండానే 11వేలకుపైగా టీచర్ల నియామకాలు పూర్తి చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని ఆరోపించారు.

సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని, శాసనసభలో చెప్పిన మాటలకు కూడా విలువలేదని విమర్శలు చేశారు. శాంతియుత నిరసన ర్యాలీ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం ర్యాలీ నిర్వహించి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని చెబితే అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.


Related News

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Big Stories

×