EPAPER
Kirrak Couples Episode 1

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..


Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులుగా కడప జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. మూడో రోజు పులివెందుల సీఎస్‌ఐ చర్చిను సందర్శించారు. అక్కడ
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తోపాటు ఆయన తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.


రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు వేడుకులు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలతో అన్ని చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Tags

Related News

Investments In AP: బాబు మార్క్ పాలన.. ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. యువతకు ఉపాధి అవకాశాలు మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Big Stories

×