EPAPER
Kirrak Couples Episode 1

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : విశాఖ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 14 గుట్టలుగా పోసి గంజాయిని కాల్చేశారు. కొన్నాళ్లుగా ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు….గంజాయికి రవాణాకు చెక్ పెట్టారు.


ఇప్పటివరకు దాదాపు 925 కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 250 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో గంజాయిని దహనం చేశారు.


Related News

Kiraak RP: రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది.. కిర్రాక్ ఆర్పీ వ్యాఖ్యలు

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tobacco in Laddu : మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Nimmakayala: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

Tirumala Laddu Row: లడ్డూ లడాయి.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్లో తప్పేముంది ? ఏపీ ప్రభుత్వంపై అంబటి రాంబాబు ఫైర్..

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘటన… ఎస్ఎంఎస్‌లో ప్రమాదం, కార్మికులకు గాయాలు

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులు.. తొలి విడతలో

Big Stories

×