EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు

Chandrababu : విజయనగరం బొబ్బిలిలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వైసీపీ పార్టీ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు కానీ..పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం అధినేత
చంద్రబాబు మండిపడ్డారు.


పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన బాబు.. జగన్‌ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగెత్తిపోయారన్న టీడీపీ అధినేత… జగన్.. రంగుల ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డి రాజకీయ చరిత్ర ఓ నకిలీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు అవినీతి చేస్తున్నా…ముఖ్యమంత్రి.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.


Related News

TTD Conduct On Hhomam: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

SIT on Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Big Stories

×