EPAPER
Kirrak Couples Episode 1

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : సిక్కింలో ఆర్మీ జవాన్లు ప్రయాణించే బస్సు లోయలో పడడంతో 16 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 23న ఉదయం 8గంటలకు ఇండియా చైనా బార్డర్ జెమా3 ఏరియాలో బస్సు మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా లోయలోకి పడింది.


వందల అడుగుపైనుంచి ఆర్మీ బస్సు బోల్తాకొట్టి లోయలో పడ్డంతో 20 మంది జవాన్లలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని గాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దుర్ఘటన జరిగిన లొకేషన్ లాచెన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ డెడ్‌బాడీలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంగ్టక్‌లోని ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Big Stories

×