EPAPER

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ డెవలెప్ చేశారని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.


8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దిగిపోయినపుడు హైదారబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసని మంత్రి సబిత అన్నారు.


Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×