EPAPER
Kirrak Couples Episode 1

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని తెలిపారు. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని 1466 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.


బైజూస్ కంటెంట్ కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి నేతలు చక్రం తిప్పారన్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన జగన్.. నేడు దేనినీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.


Tags

Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×